Friday, November 17, 2006

మానవ మౄగాలు - స్వార్థ ప్రపంచ రాజకీయలు

రెండు రొజుల క్రితం నేను పని పాడు లేక టి.వి ఆన్ చేసి, నాకు ఈ మధ్య బాగ తగ్గిపొతున్న ప్రపంచ జ్ఞనాన్ని పెంచుకుందాము అనుకున్నాను. కాని చివరకి ఆ ప్రొగ్రాం చూసి చాలా బాద పడి వేమన శతకన్ని కొంచం మార్చి 'మనుషులందు మౄగములు వేరయ్యా' అనుకుంటూ ఎమి చెయ్యలెక నిస్సహయత తొ ఆలాగ అలొచిస్తూ వుండిపొయా.

ఇంతకి నేను చూసిన ఆ ప్రొగ్రాం ఆఫ్రికా ఖండం లొ ని సుడాన్ దెశము లొ ప్రస్తుతం జరుగుతున్న మానవ వూచకొత గురించి. విచిత్రం ఎమిటి అంటె అక్కడి ప్రభుత్వం ఆదీనం లొ జరుగుతుంది ఈ అరాచకం. జజవీద్ అనె ఒక సాయుధ గెరిల్లలు ఈ మౄగాలు. వీల్లకి ఆయుదాలు సుడాన్ ప్రభుత్వం సహయం చెస్తుంది. దీని గురించి ఇంక విపులంగా వికి లొ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మరి ఇంత విపరీతం గా మనవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటె, ప్రపంచ పొలిసు గా పిలుచుకునె ఆమెరికా ఎమి చెస్తుంది అని అడుగుతున్నారా?....అదే మరి తెలివి అంటె, ఇక్కడ ఇరాక్ లాగ చమురు లేదు కదండి...

1 Comments:

Blogger రాధిక said...

miiru ceppina civari vaakyaalu aksharala nijame.

6:54 PM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home